కొత్తగూడెం: అమ్యామ్యాలకు అలవాటు పడి అడ్డంగా బుక్కయిన అటవీ అధికారులు..
కొత్తగూడెం అటవీ శాఖలో ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి. ఏకంగా రూ.28 లక్షల లంచం డిమాండ్ చేశారంటే వీళ్లు మామూలు అధికారులు కాదని జనం చర్చించుకుంటున్నారు. ఇంత భారీ మొత్తంలో లంచం అడగడం, మొదటి
