హిందూ గ్రంథాలు, పంచాంగం ప్రకారం.. మకర సంక్రాంతినాడు శుభ సమయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. సాధారణంగా ఈ కాలం సుమారు 10 నుంచి 11 గంటలుగా పరిగణించబడుతుంది. అయితే, స్థానాన్ని
హిందూ మతంలోని దేవీదేవతల్లో వినాయుడు లేదా గణపతికి ఎంతో విశిష్టత ఉంది. ఏ కార్యక్రమం చేపట్టినా గణేశుడికి మొదటి పూజ చేస్తారు. ఆ తర్వాత ఏ దేవుడినైనా పూజిస్తారు. ఆనందం, శ్రేయస్సు, అదృష్టం కోసం
Prabhala Theertham: జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుక జగ్గన్న తోట ప్రభల తీర్థమని సీఎం చంద్రబాబు అన్నారు.
మేషం (12 జనవరి, 2026) మీ ఆఫీసునుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చెయ్యండి. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. మీ స్నేహితులతో
చీరాలలో ఓ న్యాయవాది తన భార్య, ఇద్దరు కూతుర్లను వదిలేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో అతని భార్య దీప తన పిల్లలతో కలిసి భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. న్యాయం
ఉద్యోగ అవకాశాల పేరుతో మయన్మార్ వెళ్లి మోసపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 27 మంది యువకులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక
యలమంచిలి టౌన్ (అనకాపల్లి) : అచ్చుతాపురం మండలం, పూడిమడక నుంచి చేపలు వేటకు వెళ్లి సముద్రంలో మత్స్యకారుడు తప్పిపోయాడు. ఉమ్మిడి జగన్ (గ్రామస్థులు) ప్రజాశక్తికి ఇచ్చిన వివరాల ప్రకారం …. పూడిమడక (కొండపాలెం)కి చెందిన
పెద్దపల్లి జిల్లా: ‘మమ్మీ, డాడీ నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. మమ్మీ.. పరీక్షలు దగ్గరపడుతున్నాయి మంచిగా చదువుకో అన్నావు.. డాడీ.. ఎంత ఖర్చయినా నీకు ఇష్టమున్న కాలేజీలో చదివిస్తానన్నావు.. పొద్దున్నే స్కూల్ టైం అవుతుంది..
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 240 మంది బాధితులు ముఠా సభ్యుల్లో ముగ్గురి అరెస్టు ఆదిలాబాద్ , : విద్యాశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏజెన్సీల ముసుగులో భారీ మోసానికి పాల్పడ్డ ముఠా గుట్టు
పురాతన, చారిత్రక ప్రాంతాలు, ఆలయాలు, కట్టడాలకు నిలయం ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఆనాటి రాజులు నిధి, నిక్షేపాలను వారు కట్టించిన కోటగోడల కిందో.. లేక దేవాలయాల్లో దాచి ఉంచి ఉంటారన్న అపోహలు ఉన్నాయి. ఈ