ముంబైలో ఓ భర్త తన భార్యను కిరాతకంగా హత్య చేసి, శరీర భాగాలను వేరు చేసి పడేశాడు. ఉత్పల అనే మహిళను ఆమె భర్త హిప్పర్గి గొంతు కోసి చంపి, తలను బ్యాగులో పెట్టి
తిరుపతి నగరంలో ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని రెండవ అంతస్తు పైనుంచి పడింది. ఈ ఘటన బైరాగపట్టడే పరిధిలో ఉన్న పాఠశాలలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి
బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. త్వరలో తులం లక్ష కొట్టే సూచనలు కనిపస్తున్నాయి. దీంతో తక్కువ ధరకే బంగారం ఇస్తామంటే చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. ప్రజల్లో ఈ బలహీనతనే క్యాష్ చేసుకునేందుకు ఈ వ్యాపారి
కారు కింద తిష్ట వేసుకు కూర్చున్నది ఏంటో తెలుసా..? భారీ కొండచిలువ.. దీంతో ఉలిక్కిపడిన ఆ కుర్రాళ్ళు.. కొండచిలువను తీసే సాహసం చేయలేకపోయారు. సమీపంలో ఉన్న జూ వరకు మెల్లగా వెళ్లారు సహాయం కోసం.
బెంగళూరులో హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ముగ్గురు కార్మికులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు బెంగళూరులో
స్కూల్లో మార్ఫింగ్ ఫోటోలతో విద్యార్థినిని ముగ్గురు విద్యార్థులు లైంగికంగా వేధించారు. ముందుగా గచ్చిబౌలిలోని ఓ స్కూల్లో ప్రేమ పేరుతో ఓ బాలుడు బాలికను వేధించాడు. అయితే ఆ బాలిక అతని ప్రేమను నిరాకరించడంతో మార్ఫింగ్
భర్త ప్రైవేట్ పార్ట్స్ను భార్య కట్ చేసిన ఘటన బిహార్లో చోటుచేసుకుంది. లవర్తో మాట్లాడి దొరికిపోయిన భార్యను భర్త ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా పెరిగి వ్యాగ్వాదం ముదిరింది. ఆగ్రహంతో భార్య ఏకంగా
ఈ అన్న ఫుల్ తాగాడు. మరి చార్జీకి డబ్బులు లేవో.. ఎండకి చల్లగా ఉంటుంది అనుకున్నాడో.. ఓ ఆర్టీసీ బస్సు కింద ఉండే స్పేర్ టైర్పై పడుకున్నాడు. అలా ఏకంగా 15 కిలోమీటర్లు ట్రావెల్
పెళ్లి చేసుకుంటనని ఓ యువతికి బాగా దగ్గరైన యువకుడు మరో అమ్మాయితో పెళ్లికి రెడీ అయిపోయాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు ఏకంగా ప్రియుడి ఇంటికే వెళ్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అనంతరం బోరబండ పీఎస్లో ఫిర్యాదు
మనుషులలో రాను రాను మానవత్వం మంటగలుస్తోంది. తాజాగా మరో ఘటన నిడమర్రులో వెలుగు చూసింది. జంతువులలో సైతం తమ తోటి జంతువులకు ఎవరైనా హాని తలపెడితే అవి అన్ని కలిసి సమిష్టిగా పోరాడుతాయి.