Palndau District: పల్నాడులో ప్రాణాలు తీసిన ఆధిపత్య పోరు.. ఇద్దరు టీడీపీ కార్యకర్తల దారుణ హత్య
ఆధిపత్య పోరుతో ఆ గ్రామం అట్టుడుకి పోతుంది. ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలన్న పట్టుదలతో ప్రత్యర్ధుల ప్రాణాలను కనికరం లేకుండా తీసేస్తున్నారు. నువ్వా నేనా అంటూ సాగుతున్న పోరులో గ్రామస్థులు నలిగిపోతున్నారు.
