మేషం (19 జూలై, 2025) బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతఃపూర్వం మీరు భవిష్యత్తు అవసరాల కోసము మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకుఈరోజుమంచిఫలితాలు అందుతాయి. కుటుంబంలో శాంతి దూతలా పనిచేస్తారు.
అందమైన సాగరతీర నగరం విశాఖ.. కొందరు అక్రమార్కుల బారినపడి కొన్ని విషయాల్లో మసకబారిపోతోంది. అడపా దడపా డ్రగ్స్ రాకెట్లు, సీజన్కోసారి కిడ్నీ అమ్మకం దందాలు.. పోలీసుల్ని సైతం హైరానా పట్టిస్తున్నాయి. లేటెస్ట్గా ఒడిషా కేంద్రంగా
ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. కూతురు ఒక పెళ్లైన వ్యక్తితో ప్రేమాయనం నడుపుతుందని తెలిసిన తల్లిదండ్రులు ఆమెను మందలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడి తల్లిదండ్రులు కూతురి గొంతు నులిమి
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రేగుల హైస్కూల్లో 8మంది విద్యార్థినులకు అస్వస్థతకు లోనయ్యారు. వడదెబ్బకు డిహైడ్రేషన్తో 8 మంది అమ్మాయిలు కళ్లు తిరిగిపడిపోయారు. ఇద్దరికి ప్రభుత్వ ఆస్పత్రిలో, ఆరుగురికి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో వరుస దొంగతనాలు సంచలనం రేపుతున్నాయి. సాక్షాత్తు శ్రీశైలం ఆలయంలో పనిచేసే పరిచారకుడే తన చేతివాటం ప్రదర్శించాడు. శ్రీశైలం ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ నుంచి 24,200
సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బాలికని గండికోట తీసుకెళ్లిన ప్రియుడు లోకేష్… 10 గంటల 40 నిమిషాలకి ఒక్కడే వెనక్కి వెళ్లిపోయాడు. బాలిక కాలేజ్కి వెళ్లలేదనే విషయం ఇంట్లో తెలిసిందని భయపడి…
వాస్తు ప్రకారం పూజ గది ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం. కొన్ని దేవతల విగ్రహాలను పుజాగదిలో ఉంచడం శుభప్రదం. అయితే కొన్ని దేవతలు, దేవుళ్ళకు సంబంధించిన చిత్ర పటాలు పెట్టుకోవడం అశుభకరం. ఈ రోజు
రాఖీ పండగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజును సోదరి, సోదరుడి మధ్య పవిత్ర సంబంధానికి చిహ్నంగా భావిస్తారు. సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి అతని
శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి అభిషేకం చేయడం వలన హృదయాన్ని, ఆత్మను శుద్ధి చేస్తుందని, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకనే శివ భక్తులు హర హర మహాదేవ అంటూ నీటిని సమర్పిస్తారు. అభిషేకానికి
మేషం (18 జూలై, 2025) ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి, మానసికంగా తుఫాను తెస్తాయి. ఇక మీరు అసలు ఇంక ఏమిచెయ్యాలో తెలీని అయోమయంలో పడిపోతారు, ఇతరుల సహాయం తీసుకొండి. త్వరగా