మేషం (20 జూలై, 2025) శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి, మానసిక దృఢత్వం కోసం ధ్యానం , యోగా చెయ్యండి. మీకు డబ్బువిలువ బాగా తెలుసు.ఈరోజు మీరుధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర
మన దేశంలో అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలున్నాయి. ముఖ్యంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అనేక శివాలయలున్నాయి. వాటిల్లో కొన్ని ఆలయాలు విభిన్న సంప్రదాయాలతో ప్రఖ్యాతిగాంచాయి. అటువంటి ఒక ప్రత్యేక శివాలయం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఉంది.
రామ భక్త హనుమాన్ ను హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో పూజిస్తారు. సంకటాలు తొలగించి కోరిన కోర్కెలు తీర్చే సంకట మోచనుడికి దేశ వ్యాప్తంగా అనేక ఆలయాలున్నాయి. భారీ సంఖ్యలో భక్తులున్నారు. అయితే మన దేశంలో
తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులను టీటీడీ బోర్డు సస్పెండ్ చేసింది. వీరు టీటీడీ నిబంధనలకు విరుద్దంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్థారణ కావడంతో పాటు, హిందూ ధార్మిక సంస్థలో
నా చావుకు జలవనరుల శాఖ ఈఈ గంగయ్య, డీఈఈ ఉమాశంకర్, ఈఎన్సీ బి. శ్యామ్ ప్రసాద్, తిరువూరు ఎమ్మెల్యే కొలి కపూడి శ్రీనివాసరావులే కారణం. అంటూ ఆత్మహత్య లేఖ రాసి జలవనరుల శాఖ ఉద్యోగి
తిరుపతి జిల్లా.. రేణిగుంట సమీపంలోని చింతలచేను రేల్వే గేట్.. వచ్చి పోయే ట్రైన్లు, అటుగా వెళ్లే వాహనాలతో ఆ ప్రాంతం హాడావుడిగా ఉంది.. ఈ క్రమంలో రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి అటు
పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రేమ జంట పోలీసులకు చిక్కింది. అయితే తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని.. తమకు రక్షణ కల్పించాలని కోరడంతో పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్
చనిపోయిన తండ్రి సమాధి దగ్గర పూజలు చేయాలని గ్రామానికి చేరుకున్న గిరి ఊరి సమీపంలోనే ఉన్న పాడుబడ్డ బావి దగ్గర ఆగాడు. ఆ తర్వాత భార్య, ఇద్దరు పిల్లలను.. ఈ ఘటన తిరుపతిలో చోటు
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. దోశ తింటుండగా గొంతులో ఇరుక్కొని రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన బాలుడు తపోవనంలో నివాసం ఉండే అభిషేక్, అంజినమ్మ దంపతుల కుమారుడు కుశాల్గా తెలుస్తోంది.
టెంపుల్ సిటీ తిరుపతిలో కొన్ని గంటల వ్యవధిలోనే రెండు దారుణ హత్యలు జరగడం స్థానికులను ఉలిక్కిపడేలా చేశాయి. తల్లిపై ప్రవర్తనపై అనుమానంతో ఓ కుమారుడు ఆమెను గొంతు నులిమి హత్య చేయగా.. భార్యపై అనుమానంతో