మేషం (21 జూలై, 2025) ఈ రోజు, రిలాక్స్ అయేలాగ సరియైన మంచి మూడ్ లో ఉంటారు. ఈ రోజు మీముందుకొచ్చిన పెట్టుబడి పథకాలగురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. స్నేహితులతో
ఆధ్యాత్మికత అంటే శాంతి, ఆత్మవికాసం, ఇంకా భగవంతుడితో కనెక్షన్. ఈ దైవిక ప్రయాణంలో కొన్ని రాశుల వాళ్లు నాచురల్ గానే ముందంజలో ఉంటారు. వాళ్ళలో ఉన్న అంతర్ముఖత, జ్ఞానాన్వేషణ వంటి లక్షణాలు వారిని
82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గురించి చాలామందికి తెలుసు. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ని ఈ రేఖాంశం ఆధారంగానే పరిగణిస్తారు. అయితే భారత దేశానికి సంబంధించి 79 డిగ్రీల తూర్పు రేఖాంశానికి కూడా ఓ
శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈ నెల ఆధ్యాత్మిక మాసం. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ఆధ్యాత్మిక కార్యకలాపాలకు, వ్రతాలకు, నోములకు ఎంతో ప్రాముఖ్యత ఉంది, ముఖ్యంగా స్త్రీలు వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరి వ్రతం వంటి
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసములో కృష్ణ పక్ష ఏకాదశిని కామిక ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని భావిస్తారు. అంతేకాదు శ్రీ మహా విష్ణువు
మీరు మీ కుల దేవత గురించితెలుసుకోవాలనుకుంటున్నారా? కుల దేవత అంటే మీ కులానికి సంబంధించింది కాదు. చాలా మంది ఈ విషయంలో పొరపాటు పడుతుంటారు. ఇది వంశాచారం బట్టి వస్తుంది. ఉదాహరణకు, రాముడిని ‘ఇక్ష్వాకు
వార ఫలాలు (జూలై 20-26, 2025): మేష రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగాలకు సంబంధించినంత వరకూ సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృషభ రాశి వారికి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. 6గంటలకుపైగా విచారణ తర్వాత సిట్ ఆయన్ని అరెస్ట్ చేసింది. ఇఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీం
కేరళ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష ఇటీవల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.కేఏ పాల్ నిమిష ప్రియకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమిష ప్రియను విడుదల చేసేందుకు హౌతీ నాయకులు ఒప్పుకున్నారని తెలిపారు.
క్షణికాలపు వ్యామోహంతో తప్పడగులు వేసి ప్రాణాలు కోల్పోతున్నారు కొందరు మహిళలు. వారి నిర్ణయాలతో తమతో పాటు తమకు పుట్టిన బిడ్డలను సైతం అనాథలుగా మార్చి చిన్నారుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు. విజయనగరం జిల్లాలో ఒక