Hyderabad: కొత్తరకం దొంగతనాలకు కేటుగాళ్ల ప్లాన్.. నాగోల్లో 40 తులాల బంగారం స్వాహా.. ఎలా ఎత్తుకెళ్లారంట?
రోజురోజుకూ దొంగలు రెచ్చిపోతున్నారు. జనాలను దోచుకునేందుకు కొత్త కొత్త పథకాలు పన్నుతున్నారు. కాలనీల చుట్టూ పాగవేసి.. ఇంట్లోవారు బయటకు వెళ్లిన సమయం చూసి ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్లోని
