చాక్లెట్లు ఇస్తూ మాయమాటలు చెప్పి అత్యాచారం ఐ.పోలవరం మండలంలో ఘటన పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఐ.పోలవరం, : అభం శుభం తెలియని బాలికకు చాక్లెట్లు ఇస్తూ.. మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డ
బెంగళూరు (జేపీనగర): ఈడొచ్చిన అమ్మాయికి.. తల్లి మంచి మాటలు చెప్పడమే తప్పైంది. యువకులతో తిరగొద్దన్న అమ్మ మందలింపులు ఆమెకు రుచించలేదు. ఆ కోపం పట్టలేక నలుగురు స్నేహితులతో కలిసి తల్లిని కిరాతకంగా కడతేర్చింది. బెంగళూరులోని
నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంమిట్టాపూర్ శివారులో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మృతదేహానికి తల లేదు, చేతుల వేళ్లు సగం వరకు తెగి ఉన్నాయి. మహిళ మృతదేహాన్ని బాసర ప్రధాన రహదారి
శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఉదయం ఆలయంలో తొక్కిసలాట కారణంగా 9 మంది భక్తులు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. శనివారం ఏకాదశి కావడంతో
మేషం (2 నవంబర్, 2025) మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా
మాస ఫలాలు (నవంబర్ 1-30, 2025): మేష రాశి వారికి 4 గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నెలంతా అనుకూలంగానే సాగిపోతుంది. ద్వితీయార్థం కంటే ప్రథమార్థంలో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృషభ
2026 సంవత్సరం రాబోతుంది. దీంతో చాలా మంది ఈ సంవత్సరం తమకు ఎలా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమకు ఈ సంవత్సరం కలిసి వస్తుందా? ఏ పని చేసినా అది పూర్తి అవుతుందా?
ముగ్గు భారతీయ సంస్కృతిలో, హిందూ మతంలో ఒక అంతర్భాగం. ఇది కేవలం రంగుల అలంకరణ మాత్రమే కాదు, సానుకూల శక్తిని ఆకర్షించే, దుష్టశక్తులను ఇంటి నుండి దూరంగా ఉంచే శక్తివంతమైన వాస్తు వ్యవస్థ అని
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువతి, తనను కుటుంబసభ్యులే వ్యభిచారంలోకి దింపుతున్నారని, ఆమె ప్రతిఘటించడంతో తీవ్ర కొట్టారని బాధితురాలు తెలిపింది. తన తల్లి, ఇద్దరు అక్కలు తనను వేధించారని,
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో మానవ సంబంధాలను మంటగలిపే దారుణం జరిగింది. సొంత చెల్లినే అన్న అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. మృతదేహాన్ని 70కి.మీ. దూరంలో ఉన్న