Machilipatnam: మచిలీపట్నంలో మెర్సీ కిల్లింగ్ కలకలం.. జంతు ప్రేమికుల ఆవేదన
మచిలీపట్నంలో వీధి కుక్కలను విషప్రయోగం చేసి చంపిన ఘటన తీవ్రంగా వివాదాస్పదమైంది. జంతు ప్రేమికులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రు. కుక్కలను చంపడం
