నవంబర్ 17 నుండి జనవరి 16 వరకు కేతువు బలం గణనీయంగా పెరుగుతుంది. రవి సంచారం సింహ రాశిలో కేతువును శక్తివంతం చేస్తుంది. దీనితో మిథునం, సింహం, తుల, వృశ్చికం, మీన రాశుల
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ, ద్వాదశ రాశుల వారి జీవితాల్లో శుభ, అశుభ యోగాలను ఏర్పరచడం సహజం. ప్రస్తుతం, బుధుడు నవంబర్ 10 నుండి తిరోగమనంలో ఉన్నాడు. ఈ తిరోగమనం నవంబర్ 29
ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక ఐపీఎల్ క్రీడాకారుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారం చేసి దాడి చేశాడని ఒక మహిళా క్రికెటర్ ఆరోపించింది. హైదరాబాద్కు చెందిన బాధితురాలు మొదట నోయిడాలోని ఒక పోలీస్ స్టేషన్లో
తమకు దైవ శక్తి ఉందంటూ పూజలు, పునస్కారాలు చేస్తామంటారు. నమ్మారో నట్టేట ముంచేస్తారు. గాలి సోకిందంటూ తాయత్తులు కట్టి మాయ మాటలు చెప్తారు. సీన్ కట్ చేస్తే అందినకాడికి దోచుకొని నకిలీ బంగారు నాణేలు
KBR పార్క్ వద్దకు రోజూ ఉదయం, సాయంత్రం వందలాది మంది వాకింగ్ చేసేందుకు వస్తుంటారు. వారిలో వీఐపీలు కూడా ఉంటారు. ఆ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించారు. వారి వాలకం తేడాగా
ఓ మహిళను ఎద్దు రూపంలో మృత్యువు కబలించింది. చెత్త వేసేందుకు వెళ్లిన మహిళపై అక్కడే ఉన్న ఓ ఎద్దు బలంగా దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది.
సూర్యారావుపేట: విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను.. భర్తే నడిరోడ్డుపై గొంతుకోసి హత్య చేశాడు. మృతురాలిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్న సరస్వతిగా గుర్తించారు. ప్రాథమిక వివరాల ప్రకారం..
చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న వారి ఆగడాలు శృతిమించి పోతున్నాయి. మొన్నటి వరకు బైక్ పై వచ్చి రోడ్డు పై వెళ్తున్న మహిళల మెడలో నుండి బంగారు గొలుసులు ఎతుకెళ్లే వారు. ఇప్పుడు రూట్
ఖమ్మంలోని 25 లక్షల ఇంటిని లక్కీ డ్రా ద్వారా రూ.250కే అమ్మే ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సొంత ఇల్లు కలగా ఉన్న మధ్యతరగతి ప్రజలను ఆకర్షించిన ఈ పథకంపై పోలీసులు చర్యలు
హైదరాబాద్ నగరంలో మరోసారి నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. మెహిదీపట్నం పోలీసులు తాండూర్కు చెందిన అక్కతమ్ముళ్లు రమేష్, రామేశ్వరి సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్