ఈజీ మనీకోసం కేటుగాడు వేసిన ప్లాన్ చూసి పోలీసుల షాక్..! ఏకంగా రూ. 50 కోట్లు స్వాహా..!
బాలాజీ నాయక్ వడ్డీ చెల్లింపులు వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. దీంతో అనుమానించిన బాధితులు ఏజెంట్లను నిలదీశారు. ఇచ్చిన డబ్బులకు వడ్డీ తోపాటు అసలు కూడా ఇవ్వకపోవడంతో ఇద్దరు బాధితులు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. పబ్లిక్
