కడప : గూడ్స్ రైలు కింద పడి ఓ కుటుంబంబలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కడప రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి 11 గంటల తర్వాత చోటు చేసుకుంది. ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపిన
మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజిపల్లి దగ్గర దారుణం చోటుచేసుకుంది. కూలి పని కోసం వచ్చిన ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి.. అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. తీవ్ర గాయాలపాలైన
ఖమ్మం జిల్లాలో అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. డోర్నకల్ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి, ఆయన అనుచరులు తమను బెదిరిస్తున్నారని, అధికార పార్టీకి చెందిన 54 వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల – నరేంద్ర
బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు బీచ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో ఈతకు వెళ్ళి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. బీచ్లో ఐదుగురు గల్లంతవ్వగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
బెంగళూరులోని యెలహంకలో లాడ్జ్ అగ్నిప్రమాదం వెనుక అసలు నిజాలు బయటపడ్డాయి. రమేష్, కావేరి అనే ఇద్దరు మృతి చెందగా, వారిది అక్రమ సంబంధం. పెళ్లి ఒత్తిడితో రమేష్ తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ
సాధారణంగా మన కనురెప్పలు లేదా కళ్ళు తరచుగా అతుక్కుపోవడం లేదా కొట్టుకోవడం జరుగుతుంటుంది. కుడి కన్ను కొట్టుకుంటే మంచి జరుగుతుందని, ఎడమ కన్ను కొట్టుకుంటే చెడు జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే, సైన్స్ దీనికి
దీపావళి పండుగ అంటే దీపావల వరుస.. ఇది చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ చదువుకున్న పాఠం.. అవును,.. దీపావళి అంటే ప్రతి ఇంట్లో వెలుగుల పండుగ. ఈ రోజు దీపాలు వెలిగించడం ఒక సంప్రదాయం
మీరు ఉదయం లేవగానే టీ, కాఫీ తాగుతున్నారా..? అయితే డేంజర్..! ఆమ్లత్వం పెంచి, రోజంతా మిమ్మల్ని డల్ చేసే ఆ సిట్రస్ పండ్లు,, వేయించిన ఫుడ్స్ ఏమిటో తెలుసా? వాటికి బదులు ఇడ్లీ, ఓట్స్,
నేటి స్మార్ట్ యుగంలో సోషల్ మీడియా యాప్లు మనిషి జీవితంతో విడదీయరాని స్థాయిలో పెనవేసుకుపోయాయి. సోషల్ మీడియా యాప్లు చూడందే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. యాప్స్ మాటునే సైబర్ నేరగాళ్లు ఉన్నారు..అదమరిచితే అంతే
ఓ వైపు పాఠాలు అర్థం కావట్లేదు.. మరోవైపు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదవడం ఇష్టం లేదు.. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు.. తన బాధను ఎవరికీ చెప్పలేక..