పార్వతీపురం మన్యం జిల్లా: ఐషర్ వ్యాన్లో ఉన్న గోనె సంచులను అన్లోడ్ చేసేందుకు వ్యాన్కు ఉన్న తాళ్లను విప్పుతూ ప్రమాదవశాత్తు వ్యాన్ బాడీకి-క్యాబిన్కు మధ్యలో పడిపోయిన డ్రైవర్ రాజు (35) వీరఘట్టం మెయిన్ రోడ్డులో
తీవ్ర చర్చనీయాంశమైన దుర్గాపూర్ గ్యాంగ్ప్ ఉదంతం కొత్త మలుపు తీసుకుంది. తనను ఐదుగురు గ్యాంగ్దేప్ చేశారని బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో షేక్ సఫీఖుల్, షేక్ నసీరుద్దీన్, అబూ బౌరీ, ఫిర్ద్స్ షేక్, షేక్ రియాజుద్దీన్లను
తిరుపతి చంద్రగిరి మండలం కొంగరవారిపల్లిలో విషాదం చోటుచేసుకుంది.. మద్యం తాగి ఓ విద్యార్తి స్కూల్కు వెళ్లగా.. గమనించిన స్టూడెంట్స్ టీచర్స్కు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థిని పిలిపించి హెడ్మాస్టర్ మందలించారు.. అంతేకాకుండా తల్లిదండ్రులకు ఫోన్
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారికి విజయవాడ ఏసీబీ కోర్టు తగిన శిక్ష విధించింది. 13 ఏళ్ల పాటు విచారణ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పటమట చెందిన కె.
నవమాసాలు మోసిన కన్నతల్లిని, ముద్దుగా పెంచిన తండ్రిని కన్న కొడుకే రోడ్డున పడేశాడు. కడదాకా తోడుగా ఉంటాడనుకుంటే, ఆస్తులు రాయించుకున్న తర్వాత వదిలేయడంతో, ఆ వృద్ధాప్యంలో నిస్సహాయ స్థితిలో అన్నమో రామచంద్ర అంటూ అనారోగ్యంతో
రెండేళ్ల వయసున్న కవల పిల్లల ఉసురుతీసి తల్లి ఆత్మహత్య బిడ్డల్లో ఒకరికి మాటలు సరిగా రావడం లేదని భర్త వేధింపులు! హైదరాబాద్- బాలానగర్, : రెండేళ్లయినా కవల పిల్లల్లో ఒకరికి మాటలు రావడం లేదంటూ
ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ సౌమ్యాశెట్టి నిర్వాకం మరోసారి బయటపడింది. ఇద్దరు యువకులపై వలపుల వల విసిరిన సౌమ్యాశెట్టి ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసింది. సౌమ్యాశెట్టి హానీట్రాప్ కు తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే
దీపావళి వచ్చేస్తుంది. అయితే ఈ సారి దీపావళి పండుగ ఏ రోజున జరుపుకోవాలి అనే డౌట్ చాలా మందిలో ఉంది. కొంత మంది దీపావళి అక్టోబర్ 20 అంటే మరికొంత మంది మాత్రం 21
హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టులో నిర్వహించిన రేవ్ పార్టీని మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో నిర్వహించిన ఈ పార్టీ ని ఎస్వోటీ
గుంటూరు నుంచి పెద్దకూరపాడు మధ్య రైలు ప్రయాణిస్తుండగా.. బోగీలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. అతను మహిళ యొక్క హ్యాండ్బ్యాగ్, సెల్ఫోన్ లాక్కొని, ఆమె వద్ద ఉన్న డబ్బును దోచుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి