Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
మద్యంలో గడ్డిమందు కలిపి ఇచ్చి.. కొడుకును చంపాడు తండ్రి. మద్యం తాగి జులాయిగా తిరుగుతున్న కొడుకు.. ఇద్దరి మధ్య కుటుంబ తగాదాల నేపథ్యంలో నాగరాజు(18) తాగే మద్యంలో తండ్రి రాజేష్ గడ్డిమందు కలిపాడు. తల్లాడ
