మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..
తల్లిదండ్రుల కష్టానికి తన అనారోగ్యం తోడు అవ్వకూడదని మనస్తాపంతో ఓ డిఫెన్స్ అకాడమీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన అందరినీ కలిచి వేస్తుంది. కాకినాడ జిల్లా యానాం సమీపంలోని కాజూలూరు మండలం పల్లెపాలెం గ్రామానికి
