కాకినాడ | జగ్గంపేట: జగ్గంపేట మండలం సోమవరంజాతీయ రహదారిపై ఈ నెల 8న కారు ప్రమాద ఘటనలో తీవ్ర గాయాల పాలైన కూండ్రపు దుర్గా చైతన్య (17) కాకినాడ జీజీహెచ్ ఆదివారం అర్ధరాత్రి మృతి
ఆమెకు 6 నెలల క్రితమే పెళ్లైంది. జీవితాన్ని ఎంతో ఊహించుకుంది. కానీ అత్తగారింట్లో అడుగుపెట్టగానే ఆమె ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. భర్త, అత్తమామల వేధింపులతో ఆమె నిత్యం నరకం అనుభవించిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ
కారు పేలుడు వెనుక కథేంటి ? పేలుడు పదార్థాలున్న కారులో ప్రయాణం ప్రమాదమని తెలీదా ? అంతా తెలిసే ఉన్మాదానికి ఒడిగట్టారా ? ఇంతకీ కారులోని వ్యక్తులు ప్రయాణికులా ? ఆత్మాహుతి దళమా ?
ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు దర్యాప్తులో కీలక పరిణామం. అల్ ఫలా యూనివర్సిటీలో పని చేస్తున్న ఆరుగురు జూనియర్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 2019 నుంచి MBBS కోర్సులు అందిస్తున్న అల్ ఫలా
ఢిల్లీ, నవంబర్ 11: ఎర్రకోటకు అతి సమీపంలో కారులో సంభవించిన భారీ పేలుడుతో దేశ రాజధాని నగరం ఢిల్లీ ఉలిక్కిపడింది (Delhi Blast). ఈ పేలుడుకు కారణమైన ఐ20 కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు
దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది.. భారీ పేలుడుతో ఒక్క ఢిల్లీనే కాదు దేశమంతా వణికింది. పేలుడు ధాటికి 9 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారిని LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఢిల్లీ పేలుడు వెనుక మాస్టర్ మైండ్ ఎవరు ? ఉగ్ర కుట్ర జరిగిందా ? మరో పన్నాగం దాగుందా ? ఇంతకీ టార్గెట్ ఎవరన్నది మిస్టరీగా మారింది. ఈసారి పేలుడు గతానికి భిన్నంగా, కొత్త
మేషం (12 నవంబర్, 2025) మీలోని ఏహ్యతను నాశనం చెయ్యడానికి గాను సమరసభావనను, స్వభావాన్ని పెంపొందించుకొండి. ఎందుకంటే ఇది ప్రేమకంటె, మీశరీరానికి సరిపడేటంత శక్తివంతమైనది. కాకపోతే మంచికంటే చెడు త్వరగా గెలుస్తుంది అని గుర్తుంచుకొండి.
అన్నమయ్య జిల్లాలో కన్న కొడుకు హత్యకు తల్లి సుపారీ ఇచ్చింది. సుపారీ ఇచ్చి కొడుకును హత్య చేయించింది. కొత్తకోటలో ఈ ఘటన జరిగింది. కొడుకును కిరాతకంగా హత్య చేయించిన తల్లితో పాటు 8 మంది
నిజామాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు చికిత్స పొందతూ మృతి చెందింది. అయితే వృద్దురాలి చనిపోయందనే బాధతో ఉన్న కుటుంబ సభ్యులకు మరో షాకింగ్ విషయం తెలిసిందే.. అదేటంటే