అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ భర్త తన భార్యపై దారుణ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరంపల్లికి
విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం కోసం నిత్యం డబ్బు అడుగుతూ వేధించిన కొడుకు ప్రసాద్ను తండ్రి కర్రతో కొట్టి చంపాడు. మద్యం వ్యసనంతో పనికి వెళ్లకుండా ఇంట్లో గొడవపడే ప్రసాద్ టార్చర్ భరించలేక ఈ
ఒక పక్క క్రికెట్ మైదానంలో పరుగులు తీస్తూ, మరో పక్క సోషల్ మీడియాలో యువతుల జీవితాలను తలకిందులు చేశాడు. క్రీడాకారుడి హోదా, ఆకర్షణీయమైన రూపం.. ఈ రెండింటినీ పెట్టుబడిగా పెట్టి అమాయక మహిళల విశ్వాసాన్ని
ఆమె న్యాయవాదిగా అందరికి పరిచితం.. మంగళగిరిలోనే ఒక ఆపీస్ నడపుతూ ఉండేది.. దీంతో ఆమె పట్ల స్తానికులకు నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే కొంతమంది ఆమె చుట్టూ చేరారు. దీంతో టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ
చంద్రగిరి కి చెందిన ప్రసన్న భర్త గతేడాది జూలైలో మృతిచెందాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న ప్రసన్నకు కూతురు పుట్టింది. ప్రస్తుతం ఏడాది వయసున్న కూతురు దీక్షిత తో చంద్రగిరిలో నివాసముంటున్న ప్రసన్నకు సుబ్రమణ్యం అనే
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ ఉదంతం బట్ట బయలు అయ్యింది. SBI కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రి వేదికగా కిడ్నీ మార్పిడి దందా కొనసాగింది. కిడ్నీ తొలగింపుతో మహిళ మృతి చెందడంతో యవ్వారం బయటకు
మార్గశిర అమావాస్యను రోజున గంగానదిలో స్నానం చేసి దానం చేయడం చాలా గొప్ప లాభాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రోజు చేసే పూజలు, దానాలు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తాయని చెబుతున్నారు. ఈ
శైవులకు వైష్ణవులకు అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసం దీపారాధనలు, ఉపవాసాలు, భక్తితో నిండి ఉంటుంది. ఈ పవిత్ర మాసం నవంబర్ 20, 2025 న కార్తీక అమావాస్య తిథితో
వరకట్న వేధింపులకు ఓ అబల బలైంది. పెళ్లయి ఏడాది గడవకముందే.. వేధింపులు తట్టుకోలేక అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఇక ఈ లోకంలో ఉండలేనంత బాధను అనుభవించి.. ఊపిరి తీసుకుంది. తన జీవితంలో భాగస్వామిగా ఉండాల్సిన
మనిషి బతికున్నప్పుడే ప్రశాంతత లేదనుకుంటాం.. కానీ, చచ్చాక కూడా ప్రశాంతత లేదంటే నిజమే అనిపిస్తుంది ఈ సంఘటన చూస్తుంటే.. తెలుసుకున్నాక మీరు కూడా నేను చెప్పిన మాట నిజమేనని ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతారు. సమాధిలో