అక్కాతమ్ముళ్లు అయి ఉండి ఇదేం పని.. ఆ ఆరుగురితో కలిసి..
హైదరాబాద్ నగరంలో మరోసారి నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. మెహిదీపట్నం పోలీసులు తాండూర్కు చెందిన అక్కతమ్ముళ్లు రమేష్, రామేశ్వరి సహా ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్
