నవ జనార్ధనల క్షేత్రాల గురించి తెలుసా? ఒక్కసారి దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు దూరం!
గోదావరి నదికి తూర్పు తీరాన గల జనార్ధన ఆలయాలల్లో తొమ్మిది ఆలయాలు లోక ప్రసిద్ధి చెందినాయి. వీటిని నవ జనార్ధన క్షేత్రాలుగా పిలుస్తారు. ఇవి మహా విష్ణువుకు అంకితమైన నవ గ్రహ క్షేత్రాలుగా ప్రతీతి
