వివాహము ఆలస్యమవుతున్న మొగ వారికి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు. ఆ పరమేశ్వరుడు
హిందూ సంప్రదాయంలో ఆడవారికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు, ప్రాముఖ్యతలు ఉన్నాయి. మహిళల కట్టు.. బొట్టుకు మరింత ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా పెళ్లైన ప్రతీ మహిళ నుదుట బొట్టు అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. పూర్వం
అరటి పండు, బొప్పాయిని కలిపి తీసుకోవడం ద్వారా ఆరోగ్యంపై చేడు ప్రభావం చూపుతుందా..? వీటిని కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందా?.. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి… మన ఆరోగ్యానికి పండ్లు
ఓ మామూలు కిరాణ దుకాణం నిర్వహించే మహిళ బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయల నగదుతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉండటం తెలంగాణ న్యాబ్ పోలీసులు గుర్తించారు. ఇంత పెద్ద
సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ క్రైమ్ మోసాలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వివిధ రకాలుగా అమాయకులను నమ్మిస్తూ వారి వద్ద నుండి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. సైబర్ నేరస్థులు..
భారత రాడార్లో ఇటీవల కాలంలో చైనా గూఢచారి రెండో నౌక విశాఖకు 260 నాటికల్ మైళ్ల దూరంలో తచ్చట్లాడుతూ కనపడింది. దీంతో అలెర్ట్ అయిన భారతదేశ నావీ.. మన సముద్ర తీరంలో చైనా గూఢాచారి
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్నిగంటల పాటు కవిత నివాసంలో సోదాలు చేపట్టిన ఈడీ, ఐటీ అధికారులు..
Andhra Pradesh: అనకాపల్లి జిల్లాలో దారుణం. కొడుకునిచ్చి పెళ్లి చేసిన అత్త పట్ల కోడలు కర్కాశంగా వ్యవహరించింది. రోకలితో మోది కసి తీర్చుకుంది కోడలు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలకు కోల్పోయింది అత్త.
Andhra Pradesh: విశాఖపట్నం నిమ్మకాయల శ్రీనివాసరావు మూడవ వ్రతం అనకాపల్లి జిల్లా దేవరపల్లి కి బతుకుదెరువు కోసం వెళ్ళిపోయారు. అతనికి భార్య ఉషారాణి, 18 ఏళ్ల కూతురు మేఘన ఉన్నారు. మానసిక దివ్యాంగురాలైన మేఘనకు