తండ్రి కూతురు మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే..! నాన్నకు పిల్లలు అందరూ ఒక్కటే.. అయితే కూతురు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ. తండ్రికి తన కూతురే ప్రాణం.. ఆ కూతురికి నాన్నే
అన్నమయ్య జిల్లా కెవి పల్లి మండలం బండ వడ్డిపల్లిలో సంక్రాంతి సంబరం విషాదాన్ని మిగిల్చింది. పండుగకు సొంతూరుకు వచ్చిన స్నేహితులు సరదాగా గడపాలని ఓ గుట్టుపైకి వెళ్లారు. కానీ ప్రమాదవశాత్తు దానిపై నుంచి పడి
గుంటూరు: గుంటూరు జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఎస్ఐ రవితేజకు కోర్టు కఠిన శిక్ష విధించింది. దీంతో, ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల
అనకాపల్లి పట్టణం: ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగించేందుకు అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయించింది భార్య. ఈ ఘటన అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామంలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి మృతుడి
డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి (Karnataka DGP-rank IPS officer) తన కార్యక్రమం లో మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో కర్ణాటకలో వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన
దొంగతనం అభియోగం మోపి 11 మందిని బట్టలూడదీసి చేతులను తాళ్లతో కట్టేసి కొట్టిన నిర్వాహకులుబాధితులంతా ఎస్సిలు, బిసిలే కృష్ణా జిల్లా, కంకిపాడు : కృష్ణా జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నగదు దొంగిలించారనే అభియోగం
జంగారెడ్డిగూడెం : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ విభాగంలో పనిచేస్తున్న ఇన్చార్జి సుధాకర్ అదే ఆసుపత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ లో సూసైడ్ లెటర్ రాసి, ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలోని లలితా నగర్లో ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇద్దరు పిల్లకు విషం ఇచ్చి తల్లి ఉరేసుకొని
మహా శివుడు అనేక రూపాల్లో భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఎక్కువగా లింగరూపంలోనే చాలా ఆలయాల్లో భక్తులు దర్శిస్తుంటారు. కానీ, ఈ ప్రత్యేక ఆలయంలో మాత్రం శివుడు శీర్షాసనంలో ఉంటాడు. భీమవరం మండలం యనమదుర్రులోని పార్వతీసమేత శక్తీశ్వరస్వామి
ఎవరైనా మరణించిన సమయంలో వారి అంత్యక్రియలకు హాజరయ్యేవారు తెల్లటి దుస్తులు ధరిస్తుంటారు. ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి బట్టలు ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా? లేదంటే ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మంలో, అంత్యక్రియల సమయంలో తెల్లని