సీతంపేట : అత్తారింటికి దారేది, పలుకే బంగారమాయే సీరియల్ ఫేం అడ్డాల ఐశ్వర్య పెళ్లి పేరుతో తనను మోసం చేసిందని ఆమె భర్త శ్యామ్కుమార్ ఆరోపించాడు. పెళ్లికి ముందే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం
అనకాపల్లి ఆనందపురం హైవేపై పోలీసుల తనిఖీలు చేశారు. బాట జంగాల పాలెం టోల్గేట్ వద్ద కాపు కాసిన పోలీసులకు అనుమానస్పదంగా ఒక కారు కనిపించింది. దాన్ని ఆపి తనిఖీ చేసేసరికి అందులో భారీ ఎత్తున
ఓ వ్యాపారి చాకచక్యంగా వ్యవహరించి చైన్స్ స్నాచర్లనే మస్కా కొట్టించాడు. స్నాచింగ్ సమయంలో వ్యాపారి చేసిన పనిని చూసి చైన్ స్నాచర్స్తో పాటు అక్కడ ఉన్న స్థానికులు సైతం అవాక్కయ్యారు. ఇంతకీ అందరినీ కంగు
Andhra News: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూటమి నేతల కీలక భేటీకి హాజరు కాలేదు. దాంతో ఆమె ఎందుకు ఈ సమావేశాలకు హాజరు కాలేదని చర్చ జరుగుతోంది. AP BJP Chief Purandeswari:
నరసాపురం ఎంపీ కే రఘురామకృష్ణం రాజు మళ్లీ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఆయన ఆ తర్వాత రెబల్గా మారారు. కొన్ని సంవత్సరాల పాటు రెబల్గా మారి ఆ పార్టీపైనే తీవ్రమైన విమర్శలు
ప్రస్తుతం శతభిషా నక్షత్రంలో ఉన్న శనీశ్వరుడు ఏప్రిల్ 07న పూర్వా భాద్రపద నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. అయితే ఈ పూర్వాభాద్రపద నక్షత్రానికి అధిపతి దేవ గురువు.. బృహస్పతి. ఈ నేపథ్యంలో శనిశ్వరుడు నక్షత్రాన్ని మార్చుకోనుండడం
గరుడ పురాణం ఒక రహస్య గ్రంథం. పఠించే ముందు అనేక విషయాలను గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. ఈ పుస్తకం ఇంట్లో సభ్యులు మరణానంతరం చదువుతారు. కనుక ఈ గ్రంథాన్ని ఇంట్లో
మేషం (12 మార్చి, 2024) చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థ పరుడు ప్రథమ కోపి, అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే, అది మీ
పాలకొండ రూరల్: పట్టణంలోని లుంబూరువారి వీధికి చెందిన దుప్పాడ కుమారి(28) రోడ్డు ప్రమాదంలో మరణించింది. వివరాలిలా ఉన్నాయి. కుటుంబ పోషణలో భాగంగా భర్త సింహాంద్రికి తోడుగా నిలిచేందుకు తాను కూడా కష్టపడాలని నిర్ణయించుకున్న కుమారి
తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం చోటుచేసుకుంది.. ఓ మైనర్ బాలిక (14) పై ఇద్దరు మృగాళ్లు ఉన్మాదానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా రైల్వే