మేషం (14 మార్చి, 2024) అనుకోని ప్రయాణం బాగా అలసటగా ఉంటుంది, మిమ్మల్ని చీకాకుపరుస్తాయి, మీకండరాలకు నూనెతో మర్దనా చేస్తే కొంత రిలీఫ్ వస్తుంది. ఈరోజు డబ్బు విపరీతంగా ఖర్చుఅవుతుంది.మీరు ఆర్ధికంగా కూడా ఇబ్బందులు
అది ఏజెన్సీ ప్రాంతం.. మారుమూల ప్రాంతాలకు రోడ్లు సరిగా ఉండవు. అంతంత మాత్రమే ఉన్న రోడ్లపై వాహనాల ప్రయాణించాలంటే సాహసం చేయాల్సిందే..! అందుకే మారుమూల ప్రాంతాల గిరిజనులు అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో చాలా చోట్ల
కండువాలు ఒక హుందాతనానికి సింబల్. పూర్వం ఎవరి భుజంపై చూసినా తెలుగు రాష్ట్రాల్లో కండువా కనిపించేది. ఇప్పటికి పంచె కడితే కండువాను ధరించటం ఆనవాయితీ. అయితే ఇపుడు రాజకీయ కండువాలు పిచ్చి ఫేమస్గా మారాయి.
ఏలూరు, మార్చి 11: అది రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ విద్యా సంస్థ. కానీ ఓ సమస్య అక్కడ విద్యార్థులను గత కొంత కాలంగా వెంటాడుతూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. సమస్య పరిష్కారానికి
తెలంగాణలో పాస్పోర్ట్ స్కామ్ కేసులో అరెస్టుల సంఖ్య పెరుగుతుంది. మొన్నటి వరకు 18 మంది నిందితుల పాత్రని సిఐడి పోలీసులు కనుగొన్నారు. ఈ 18 మంది ప్రస్తుతం చంచల్గూడా జైల్లో ఉన్నారు. వీరిని కస్టడీలా
కడియం.. కడియం మండలం కడియపులంక పంచాయతి పరిధి వెంకాయమ్మ పేట గ్రామం లో మంగళవారం ఉదయం విద్యార్థులతో వెళుతున్న ప్రైవేట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులతో బయలుదేరిన బస్సు వెంకాయమ్మ పేట
మరో నాలుగు రోజుల్లో పెళ్లి ముహర్తం ఉండగా.. వరుడు కనిపించకుండా పోయాడు. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి మిస్సయ్యాడు. ఈ సమాచారం తెలిసిన బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు
నెట్టింట అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. మనం అనుకుంటాం గానీ జంతువులకు కూడా మనుషుల్లాగే ఎమోషన్స్ ఉంటాయండోయ్..! అవి కూడా కోపాన్ని, జాలిని, ప్రేమను చూపిస్తుంటాయి. ఫ్రెండ్ షిప్ కోసం ఇతర జంతువులతో
ఓట్లు అడిగేందుకు వెళుతున్న వైకాపా నేతలకు ప్రజల నుంచి నిరసన సెగ ఎదురవుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నిస్తుండటంతో అసహనంతో దాడులకు తెగబడుతున్నారు. అనంత నగరపాలక, : ఓట్లు అడిగేందుకువెళుతున్న వైకాపా నేతలకు ప్రజల
నరసాపురంలో పోలీసు వ్యవస్థ చాలా ఘోరంగా తయారైందని రాష్ట్ర పల్లవసేన అధ్యక్షుడు కొల్లాటి బాబురావు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నరసాపురం పట్టణ పరిధిలోని చిన్న మామిడిపల్లి లో ఒక