రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు వుంటే.. 24 చోట్ల రాజకీయం ఒక ఎత్తయితే, నరసాపురం పార్లమెంట్లో మరో ఎత్తు. సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వల్లే నరసాపురానికి అంతటి క్రేజ్ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి
పాపాలను కడతేర్చి మోక్షం కల్పించే మహా పుణ్య క్షేత్రం కదిలి పాపహరేశ్వరాలయం. ఈ ఆలయం నిర్మల్ జిల్లా కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలో కొలువై ఉంది. ఏటా శివరాత్రి మహోత్సవాలు ఇక్కడ ఘనంగా
గృహ ప్రవేశ పూజ వేడుక ఇంటి పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి.. ప్రతికూల శక్తుల నుంచి ఇంటిని రక్షించడానికి మొదటిసారిగా కొత్త ఇంటికి మారినప్పుడు నిర్వహించబడే హిందూ పూజా కార్యక్రమం. కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు. శుభ
స్వచ్ఛమైన ప్రేమకు నిర్వచనం గా రాధాకృష్ణుల అనుబంధాన్ని చెప్పుకుంటారు. బృందావనంలో ఎంతోమంది గోపికలు ఉన్నా రాధాకు కృష్ణుడి హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది.మరి ఇంతగా ప్రేమించిన రాధా ను శ్రీకృష్ణుడు ఎందుకు వివాహం చేసుకోలేదు.రాధా
*” కంచికచర్ల మండలం : *బత్తినపాడు మరియు చెవిటికల్లు గ్రామాల ఎస్సీ కాలనీలలో* నందు శనివారం నాడు రాత్రి జిల్లా/నియోజకవర్గ/మండల/గ్రామ తెదేపా జనసేన ఎస్సీ సెల్ నేతలు, స్థానిక ప్రజానీకంతో *”మన పల్లెకు మన
గబ్బిలాలు వీటి గురించి ప్రపంచంలో తెలియని వారు ఉండరు. వీటి పేరు చెపితే అణువణువునా భయం పుడుతుంది. ఎందుకంటే యావత్తు ప్రపంచాన్ని వణికించి.. ఎంతో మంది ప్రాణాలు తీసిన కరోన మహమ్మారి ఈ గబ్బిలాల
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ: కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల 14వ తేదీన యువజన శ్రామిక రైతు
నిడదవోలు నియోజకవర్గం….ఈరోజు కానూరులో శ్రీనివాస నాయుడు గారు నిర్వహించే దళితుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి. హాజరవుతున్న సోదరులకు కొన్ని ప్రశ్నలు… కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేసి
పశ్చిమ బెంగాల్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న ఉగాండాకు చెందిన కొండ జాతి కోతులను ఇచ్ఛాపురం చెక్పోస్టు వద్ద అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఈ అరుదైన కొండ కోతుల అక్రమ రవాణా వెనుక