మేషం (12 మార్చి, 2024) చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు. కానీ స్వార్థ పరుడు ప్రథమ కోపి, అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చును కనుక దగ్గర ఉండనివ్వకండి. లేకపోతే, అది మీ
పాలకొండ రూరల్: పట్టణంలోని లుంబూరువారి వీధికి చెందిన దుప్పాడ కుమారి(28) రోడ్డు ప్రమాదంలో మరణించింది. వివరాలిలా ఉన్నాయి. కుటుంబ పోషణలో భాగంగా భర్త సింహాంద్రికి తోడుగా నిలిచేందుకు తాను కూడా కష్టపడాలని నిర్ణయించుకున్న కుమారి
తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం చోటుచేసుకుంది.. ఓ మైనర్ బాలిక (14) పై ఇద్దరు మృగాళ్లు ఉన్మాదానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా రైల్వే
పలమనేరు సమీపంలోని కుర్మాయి దగ్గర ఓ గుడి జీర్ణోద్ధరణ పనులు చేస్తుండగా.. పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. మహావిష్ణువు, శ్రీదేవి, భూదేవి పంచలోహ విగ్రహాలు దొరికాయి. ప్రస్తుతం బయటపడిన విగ్రహాలకు భద్రత కల్పించి, జీర్ణోద్ధరణ ముగిశాక
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేసి చెత్త డబ్బాలో కుక్కి అటవీ ప్రాంతంలో పడేశాడు భర్త. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయితే హత్యకు గురైన వివాహిత హైదరాబాద్కు
తాజాగా ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన వింతను ఎందుకు అక్కడ స్థానికులు క్యూలు కడుతున్నారు. ఆ వింతను చూసేందుకే పక్కల ప్రాంతాల నుంచి ఆసక్తిగా అక్కడికి వచ్చామని చెబుతున్నారు.. బుట్టాయిగూడెం మండలం కొవ్వాడ
Janasena Candidates: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ జనసేన జోరు పెంచుతోంది. కూటమిలో భాగంగా జనసేనకు వచ్చిన అన్ని సీట్లలోనూ పాగా వేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యూహ రచన
కన్నకూతురు తమకు ఇష్టంలేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో వధువు కుటుంబసభ్యులు వరుడి ఇంటిపై కత్తులు,కర్రలతో దాడి చేసి కూతురిని లాక్కెళ్లిన ఘటన ఏలూరు జిల్లా: ఈ ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి
మాజీ ప్రిన్సిపల్ హత్యతో ఉలిక్కిపడిన అనంతపురం మేనల్లుడి చేతిలో హత్యకు గురైన ఎస్కే వర్సిటీ మాజీ ప్రిన్సిపల్ భర్త మరణాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో భార్య మృతి అనంతపురం: మేనల్లుడే కాలయముడయ్యాడు. వ్యక్తిగత కక్షతో సొంత
*पत्रकारो से उलझना पड सकता हैं मंहगा!* *राजस्थान: पत्रकारों की सुरक्षा को लेकर गृह मन्त्रालय…* गृह मंत्रालय ने पुलिस महानिदेशक को लिखा पत्र। गृहराज्य मंत्री