శ్రీకాళహస్తీశ్వరాలయంలో పున్నమిని పురస్కరించుకుని నిర్వహించిన ఊంజల్ సేవ ఉత్సవం భక్తులకు నయనోత్సవాన్ని కలిగించింది.ఈ విశేషోత్సవాన్ని పురస్కరించుకుని సోమస్కంద మూర్తి, జ్ఞానాంబిక ఉత్సవమూర్తులకు విశేష అలంకరణలు చేపట్టారు. అలంకార మండపం నుంచి ఊరేగింపుగా జలకోట మండపం వద్దకు తీసుకెళ్లి స్వామి ,అమ్మవార్లను ఎదురెదురుగా ఉంచి ఊంజల్ సేవ మహోత్సవాన్ని జరిపారు.
Also read
- దేవుడి దర్శనం తర్వాత గుడిలో కాసేపు ఎందుకు కూర్చుంటారో మీకు తెలుసా..?
- Crime News: సరూర్నగర్ కిడ్నీరాకెట్ కేసులో కీలక పరిణామం..సీఐడీ చేతికి చిక్కిన సూత్రదారి
- కోచింగ్ సెంటర్’ లవ్ స్టోరీ.. చివరికి బిగ్ ట్విస్ట్
- భార్యకు అదే పిచ్చి… భర్త ఏం చేసాడంటే!
- బీటెక్ విద్యార్థితో వివాహిత జంప్.. మూడు రోజులకే ట్విస్ట్!