*టీడీపీ నాయకులు వర్ల రామయ్య కామెంట్స్..*
రాజకీయ కార్యక్రమాల్లో అధికారులు ఎవరూ పాల్గొనకూడదు…
సీఎం సెక్రెటరీ ధనుంజయ రెడ్డి మాత్రం అన్నిటికీ విరుద్ధం..
ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి వైసీపీ మేనిఫెస్టో కార్యక్రమం లో పాల్గొని దాన్ని అభినందిస్తున్నాడు..
సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి..
ఆధారాలతో ఎన్నికల కమిషన్ కు చూపించాం..
ఆశ్చర్యపోయి, తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు
Also read
- తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
- పగలు డెలివరీ బాయ్గా పనిచేస్తున్న కుర్రాడు.. రాత్రయితే అంతా కచోరీ వ్యవహారం!
- ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకం.. 3 నెలల పసికందు చెయ్యి తొలగించిన వైద్యులు! ఏం జరిగిందంటే
- Hyderabad: ప్రమాదం కాదు పక్కా మర్డర్..! అడ్వొకేట్ హత్య కేసులో సంచలన నిజాలు
- భర్త కళ్లముందే ఘోరం.. సంతకు వెళ్లి వస్తుండగా అడ్డుకుని.. మహిళ గొంతు కోసి కిరాతకం.. !





