శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో దారుణం చోటుచేచేసుకుంది.
లింగసముద్రం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలో దారుణం చోటుచేచేసుకుంది.
ఆర్ఆర్పాలెం వద్ద నిమ్మతోటలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చి బోరుబావిలో పడేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లింగసముద్రంలోని జంపాలవారిపాలెం గ్రామానికి చెందిన తోపూరి నరసింహంను తన సొంత నిమ్మతోటలోనే కాపలాగా ఉంటున్న బ్రహ్మయ్య అనే వ్యక్తి హత్య చేసి బోరుబావిలో పడేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
Also read
- చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..