జంగారెడ్డిగూడెం : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ విభాగంలో పనిచేస్తున్న ఇన్చార్జి సుధాకర్ అదే ఆసుపత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ లో సూసైడ్ లెటర్ రాసి, ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏరియా ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో కొందరు అతనిని వేధిస్తున్నారని, గత కొంతకాలంగా అధికారుల చుట్టూ తిరిగి విసుగు చెందిన సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Also read
- Dream Meaning: చనిపోయినవారు కలలో పిలిస్తే శుభమా? అశుభమా? దీని వెనకున్న అసలు రహస్యం ఇదే!
- Kalashtami: జూలై 6నా? 7నా? కాలాష్టమి అసలు తేదీ ఏది.. పూజా విధానం, శుభ ఫలితాలు ఇవే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- మిర్చి అమ్మిన డబ్బును బైక్లో పెట్టి ఇంటికి బయలుదేరిన రైతు.. కాసేపటికి..
- Hyderabad: డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం.. భారీగా బంగారం, వెండి, విదేశీ మద్యం సీజ్!





