SGSTV NEWS online
Andhra PradeshCrime

ఆసుపత్రి సిబ్బంది వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య



జంగారెడ్డిగూడెం : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ విభాగంలో పనిచేస్తున్న ఇన్చార్జి సుధాకర్ అదే ఆసుపత్రిలో మినరల్ వాటర్ ప్లాంట్ లో సూసైడ్ లెటర్ రాసి, ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏరియా ఆసుపత్రి డయాలసిస్ విభాగంలో కొందరు అతనిని వేధిస్తున్నారని, గత కొంతకాలంగా అధికారుల చుట్టూ తిరిగి విసుగు చెందిన సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Also read

Related posts