*చంద్రబాబుకు రేపే చివరి అవకాశం: KA పాల్*
APకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని చంద్రబాబు మిస్ చేసుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
‘ఏపీకి హోదా ఇస్తానంటేనే మద్దతు ఇస్తానని చంద్రబాబు NDAకు షరతు పెట్టాల్సింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా హామీ అడగాల్సింది.
రేపు మీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్న మోదీని APకి హోదా, స్టీల్ ప్లాంట్ అంశాలను CBN ప్రస్తావించాలి.
ఇదే మీకు చివరి అవకాశం’ అని Xలో వీడియోను పాల్ పోస్ట్ చేశారు.
Also read
- Basara Temple: బాసర సరస్వతి ఆలయంలో బయటపడ్డ ఇంటి దొంగల బాగోతం..!
- నేటి జాతకములు 29 జూన్, 2024
- Shadnagar: షాద్నగర్లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. ముక్కముక్కలైన మృతదేహాలు
- ప్రమాదంలో ఫలించిన పసిబాలుడి ప్రయత్నం.. కుటుంబాన్ని కాపాడిన కొడుకు..
- అర్థరాత్రి పెరట్లోకి చొరబడిన దొంగలు.. చివరకు వాటిని కూడా వదల్లేదు..