*చంద్రబాబుకు రేపే చివరి అవకాశం: KA పాల్*
APకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని చంద్రబాబు మిస్ చేసుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
‘ఏపీకి హోదా ఇస్తానంటేనే మద్దతు ఇస్తానని చంద్రబాబు NDAకు షరతు పెట్టాల్సింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా హామీ అడగాల్సింది.
రేపు మీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటున్న మోదీని APకి హోదా, స్టీల్ ప్లాంట్ అంశాలను CBN ప్రస్తావించాలి.
ఇదే మీకు చివరి అవకాశం’ అని Xలో వీడియోను పాల్ పోస్ట్ చేశారు.
Also read
- Tirupati Crime News: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
- Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి.. - Viral News: ఖాకీ అనుకుంటే పొరపాటే.. యమకంత్రి.. మనోడి వేషాలు తెలిస్తే..
- పెన్షన్ డబ్బుల విషయంలో తండ్రీకొడుకుల ఘర్షణ.. చివరకు ఓ ప్రాణమే పోయింది..





