కడప జిల్లా..
వేంపల్లి..
వేంపల్లి లో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి…
స్వామి వివేకానంద స్కూల్ వేనక వైపు ఉన్న పొలాల్లో కాలిన గాయాలతో ఓ రైతుకు కనిపించిన యువకుడు..
108 వాహనంలో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి..
మృతుడు కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం పైడిపాలెం గ్రామ పంచాయతీకి చెందిన రామయ్యగా గుర్తింపు…
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…
మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు.
Also read
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!