కడప జిల్లా..
వేంపల్లి..
వేంపల్లి లో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి…
స్వామి వివేకానంద స్కూల్ వేనక వైపు ఉన్న పొలాల్లో కాలిన గాయాలతో ఓ రైతుకు కనిపించిన యువకుడు..
108 వాహనంలో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి..
మృతుడు కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం పైడిపాలెం గ్రామ పంచాయతీకి చెందిన రామయ్యగా గుర్తింపు…
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…
మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





