కడప జిల్లా..
వేంపల్లి..
వేంపల్లి లో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి…
స్వామి వివేకానంద స్కూల్ వేనక వైపు ఉన్న పొలాల్లో కాలిన గాయాలతో ఓ రైతుకు కనిపించిన యువకుడు..
108 వాహనంలో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి..
మృతుడు కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం పైడిపాలెం గ్రామ పంచాయతీకి చెందిన రామయ్యగా గుర్తింపు…
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…
మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు.
Also read
- Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్
- Telangana: భార్య కామం.. మంత్రగాడి మోహం.. కట్ చేస్తే, భర్తను ఎలా లేపేశారో తెలుసా..?
- Vijayawada: ఉదయాన్నే జిమ్లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది..
- Hyderabad: ఫామ్హౌస్లో 8 మంది మహిళలు, 23 మంది పురుషులు.. అర్థరాత్రి వేరే లెవల్ సీన్.. చివరకు
- Lawyer Kissing video: లైవ్లో మహిళకు లాయర్ ముద్దులు – కోర్టు మొత్తం షాక్