కడప జిల్లా..
వేంపల్లి..
వేంపల్లి లో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి…
స్వామి వివేకానంద స్కూల్ వేనక వైపు ఉన్న పొలాల్లో కాలిన గాయాలతో ఓ రైతుకు కనిపించిన యువకుడు..
108 వాహనంలో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి..
మృతుడు కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం పైడిపాలెం గ్రామ పంచాయతీకి చెందిన రామయ్యగా గుర్తింపు…
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…
మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు.
Also read
- అయ్యో భగవంతుడా.. మంచినీటి కోసం చేయి పెడితే.. ప్రాణమే పోయింది..!
- Bengaluru: రైల్వే ట్రాక్ పక్కన కనిపించిన సూట్కేస్.. తెరిచి చూడగా కనిపించిన దాన్ని చూసి నివ్వెరపోయిన స్థానికులు!
- Mahabubnagar: మాయదారి వ్యసనం ఎంత పని చేసింది.. కల్లుకు బానిసై ఆ ఇల్లాలు ఏం చేసిందంటే?
- Andhra: పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. బట్టబయలైన యువతీయువకులు బాగోతం
- Telangana: ఇది ప్రజెంట్ సొసైటీ.. అప్పు తీర్చలేదని సొంత చెల్లె ఇంటికి తాళం వేసిన అన్న..