Donald Trump : భారత్ – పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసారు. డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాలకు ఫోన్ చేసి, రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. భారత్, పాక్ దేశాలకు మేము చాలా సహాయం చేశాం అని ట్రంప్ అన్నారు. ఈ గొడవలు ఆపకపోతే రెండు దేశాలతో మేము వ్యాపారం చేయము అని చెప్పాం అని వెల్లడించారు. భారత్, పాక్ రెండు దేశాలు చాలా శక్తిమంతమైనవి.. ఈ గొడవల వల్ల జరిగే తీవ్రతను అర్థం చేసుకొని ఆపేశారు అని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. రెండు దేశాలతో వాణిజ్యం మరింత బలోపేతం చేస్తాం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
- మాయదారి కారు ఎక్కకపోయినా బాగుండేది.. పాపం నలుగురు చిన్నారులు..
- Vijayawada: విజయవాడ సబ్ జైలు.. ఎటు చూసినా వీఐపీలు
- మరికాసేపట్లో కూతురి పెళ్లి.. అంతలోనే తల్లి గుండెపోటుతో మృతి
- Rudranath Temple: పాండవుల పాపానికి విముక్తి నిచ్చిన క్షేత్రం రుద్రనాథ్.. ఈ నెల 18 న తెరుచుకోనున్న తలుపులు..
- నేటి జాతకములు..19 మే, 2025