దాచేపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలు పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంకి రోజువారి వ్యవసాయ కూలీ నిమిత్తం పనులకు వెళ్లిన ఇరువురు మహిళలు
రోజువారీ కూలి పనుల నిమిత్తం ఆటోలో వెళ్లి అక్కడ నుంచి పొలానికి నడిచి వెళ్తున్న సమయంలో జరిగిన సంఘటన
వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్న సమయంలో దారిలో మహిళలను అడ్డగించిన ఇద్దరు దుండగులు
ఇరువురు మహిళల లను కత్తులతో చంపుతాం అని బెదిరించి, వారి వద్ద ఉన్న బంగారు నాంతాడును మరియు లాకెట్ మరియు సెల్ ఫోన్ ను లాక్కుని వెళ్లిన దుండుగులు
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పిడుగురాళ్ల పోలీసులు…..
Also read
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





