SGSTV NEWS
Andhra PradeshCrime

మద్యం మత్తు లో…కానిస్టేబుల్‌పై యువకుల దాడి..*

*

     తూర్పు గోదావరి జిల్లా :-
రాజమండ్రిలో కొందరు యువకులు రెచ్చిపోయారు.

ఓ పోలీసుపై దాడి చేశారు.

కోటిపల్లి బస్టాండ్ వెనుక కొందరు యువకులు బహిరంగంగా మద్యం ,గంజాయి సేవించడంతో కానిస్టేబుల్ నాగబాబు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

కానీ ఓ యువకుడు బీర్ బాటిల్‌తో తనను తాను కొట్టుకుని, అనంతరం కానిస్టేబుల్‌పై దాడి చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది.

ఈ ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు…

Also read

Related posts

Share this