మార్గదర్శి పేరుతో ఆర్థిక నేరాలు పాల్పడ్డారు!!
_ సజ్జల రామకృష్ణారెడ్డి
ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలు శాసించారు.
ప్రజలను మోసం చేస్తూ రామోజీ వ్యాపారాన్ని విస్తరించాడు
సుప్రీం కోర్టు డైరెక్షన్ ద్వారా రామోజీ బండారం బయటపడుతుంది
మార్గదర్శి పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు
ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలను శాసించే స్థాయికి
అక్రమ సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాడు
రామోజీ అక్రమాలన్నీ సుప్రీం తీర్పుతో వెలుగులోకి వస్తాయి.
Also read
- Vizianagaram Case: విజయనగరం టెర్రర్ కేసులో మరిన్ని సంచలనాలు
- Hijras : రైల్లో రెచ్చిపోయిన హిజ్రాలు..రూ. 10 వేలు లాక్కొని పరార్!
- TG Crime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్…! ఉరేసుకుని భార్య…
- మాజీ భర్త కాళ్లు చేతులు తాళ్లతో కట్టేసిన మాజీ భార్య.. ఎందుకో తెలుసా?
- Vizag: కత్తులతో కాదూ కంటిచూపుతో చోరీలు.. 79 కేసుల్లో నిందితుడు