SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

మార్గదర్శి పేరుతో ఆర్థిక నేరాలు పాల్పడ్డారు!!_ సజ్జల రామకృష్ణారెడ్డి

మార్గదర్శి పేరుతో ఆర్థిక నేరాలు పాల్పడ్డారు!!

_ సజ్జల రామకృష్ణారెడ్డి

ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలు శాసించారు.

ప్రజలను మోసం చేస్తూ రామోజీ వ్యాపారాన్ని విస్తరించాడు

సుప్రీం కోర్టు డైరెక్షన్ ద్వారా రామోజీ బండారం బయటపడుతుంది

మార్గదర్శి పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు

ఈనాడు పత్రిక ద్వారా రాజకీయాలను శాసించే స్థాయికి

అక్రమ సొమ్ముతో అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించాడు

రామోజీ అక్రమాలన్నీ సుప్రీం తీర్పుతో వెలుగులోకి వస్తాయి.

Also read

Related posts

Share this