తిరుపతి – చెన్నై హైవే ఎస్వీపురం అంజేరమ్మ కనుమ సమీపంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో మంటలు లేచి పూర్తిగా దగ్ధమైంది.
వడమాలపేట, : తిరుపతి చెన్నై హైవే ఎస్వీపురం అంజేరమ్మ కనుమ సమీపంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో మంటలు లేచి పూర్తిగా దగ్ధమైంది. వడమాలపేట మండలం పాపరాస కండ్రిగకు చెందిన శివ ఆర్నెల్ల క్రితం వాహనాన్ని కొన్నారు. గురువారం దానిపై పుత్తూరు వెళ్లి వస్తుండగా అంజేరమ్మ కనుమ సమీపంలో వాహనం నుంచి పొగ వచ్చింది. అప్రమత్తమై వాహనాన్ని నిలిపి, దానికి దూరం జరగ్గా కొద్దిసేపటికి మంటలు చెలరేగి కాలి బూడిదైంది.
Also read
- Jagannath Rath Yatra: భారతీయ కళాకారుల ప్రతిభకు నిదర్శనం జగన్నాథుని రథాలు.. ఎవరు? ఎలా తయారు చేస్తారో తెలుసా…?
- June 2025 Horoscope: వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి మాసఫలాలు
- Sexual Assault: ఓరి దుర్మార్గుడా.. మేక కోసం వస్తే మానభంగం చేశావ్ కదరా – పోలీస్ స్టేషన్ మెస్లోనే రేప్!
- Ap Crime News: ఏపీలో అమానుషం.. బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి కొట్టారు!
- Maoist: మావోయిస్టుల కుట్ర భగ్నం.. జర్రయితే ప్రాణం పోతుండే.