తిరుపతి – చెన్నై హైవే ఎస్వీపురం అంజేరమ్మ కనుమ సమీపంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో మంటలు లేచి పూర్తిగా దగ్ధమైంది.
వడమాలపేట, : తిరుపతి చెన్నై హైవే ఎస్వీపురం అంజేరమ్మ కనుమ సమీపంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో మంటలు లేచి పూర్తిగా దగ్ధమైంది. వడమాలపేట మండలం పాపరాస కండ్రిగకు చెందిన శివ ఆర్నెల్ల క్రితం వాహనాన్ని కొన్నారు. గురువారం దానిపై పుత్తూరు వెళ్లి వస్తుండగా అంజేరమ్మ కనుమ సమీపంలో వాహనం నుంచి పొగ వచ్చింది. అప్రమత్తమై వాహనాన్ని నిలిపి, దానికి దూరం జరగ్గా కొద్దిసేపటికి మంటలు చెలరేగి కాలి బూడిదైంది.
Also read
- నేటి జాతకములు…25 మే, 2025
- కచ్ సరిహద్దు నుండి సున్నితమైన సమాచారం లీక్.. మరో పాక్ గూఢచారి అరెస్టు!
- అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఇరిగేషన్ కార్యాలయం
- AP Crime: విజయవాడలో ఘోర విషాదం.. కరెంట్ షాక్తో ముగ్గురు మృతి!
- MH: డ్రగ్స్ ఇచ్చి వైద్య విద్యార్థిపై గ్యాంగ్ రేప్ చేసిన క్లాస్ మేట్స్