నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కొందరు దుండగులు ఓ వ్యాపారవేత్తను కొట్టి కారులో బలవంతంగా లాక్కెళ్లారు.
హైదరాబాద్: నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కొందరు దుండగులు ఓ వ్యాపారవేత్తను కొట్టి కారులో బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో శిశువర్దన్రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అందిన తక్షణమే పోలీసులు స్పందించారు. బాధితుణ్ని హైదరాబాద్ నుంచి కర్నూల్కు తరలిస్తుండగా సినీఫక్కీలో కిడ్నాపర్స్ వాహనాన్ని ఛేదించి పట్టుకున్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ కిడ్నాప్నకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Also read
- అమరావతి అంటే ఒక నగరం కాదు.. ఒక శక్తి.. మూడేళ్ల ఏపీ ప్రజల కల సాకారం చేస్తాంః మోదీ
- Garuda Purana: వంటని ఇలా చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో ఎల్లపుడూ ఉంటుంది.. సిరి సంపదలకు లోటు ఉండదు..
- నేటి జాతకములు…3 మే, 2025
- AP crime : చంద్రగిరి సమీపంలో రోడ్డు ప్రమాదం..స్పాట్లో ఇద్దరు మృతి..మరో ముగ్గురికి గాయాలు
- AP Crime: విశాఖలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి హ*త్య