SGSTV NEWS
Andhra Pradesh

చంద్రబాబు నాయుడు  అధికారం లో ఉన్న ప్రతిపక్షం లో ఉన్న ప్రజలు మధ్యనే ఉండాలి అంటారు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ గార్ల పిలుపు మేరకు వరుసగా 4 వ రోజు నా స్వగ్రామం మౌంజీపాడు లో సచివాలయం సిబ్బంది, కూటమి నాయకుల తో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచుతూ కూటమి ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది

పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి
పశ్చిమగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుమాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేపల్లిగూడెం
MANA TDP స్టేట్ పస్ట్ ర్యాంకర్
23-9-2024

Also read

Related posts

Share this