ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ గార్ల పిలుపు మేరకు వరుసగా 4 వ రోజు నా స్వగ్రామం మౌంజీపాడు లో సచివాలయం సిబ్బంది, కూటమి నాయకుల తో కలిసి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచుతూ కూటమి ప్రభుత్వం తరపున నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించడం జరిగింది
పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి
పశ్చిమగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుమాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేపల్లిగూడెం
MANA TDP స్టేట్ పస్ట్ ర్యాంకర్
23-9-2024
Also read
- Shukra Gochar: మేష రాశిలో శుక్ర సంచారం.. ఆ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు..!
- Budh gochar 2025: ఈ నెలలో రెండు సార్లు బుధ సంచారం.. ఏర్పడనున్న ధన వృద్ధి యోగం..
- Lady Aghori: శ్రీవర్షిణి కనిపిస్తే.. జైల్లో అఘోరీ గుండెపగిలేలా ఏడుస్తూ..!
- భారత్-పాకిస్తాన్ సరిహద్దులో చీమ చిటుకుమన్న తెలిసిపోతుంది.. అడ్వాన్స్ టెక్నాలజీతో ఫెన్సింగ్!
- AP Crime: రెవెన్యూ అధికారి ఒత్తిడికి.. వీఆర్వో రోడ్డు ప్రమాదంలో మృతి