Category : Telangana
కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్కేసర్ కేసులో విస్తుపోయే విషయాలు
• కళ్లల్లో కారంపొడి చల్లి కర్రలతో దాడి • జేసీబీతో డంపింగ్ యార్డులో మృతదేహం పూడ్చివేత • నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు • నిందితుల ఇళ్లపై బాధితుల రాళ్ల దాడి మేడ్చల్ జిల్లా:...
Hyderabad: మీరు ఆన్లైన్లో లోన్ తీసుకున్నారా? కత్తులు తీసుకునే వస్తున్నారు..జాగ్రత్త.. భయంగొల్పే ఘటన!
ఈ మధ్య కాలంలో ఆన్లైన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకోవడం అనేది పెరిగిపోయింది. యాప్లలో సులభంగా రుణాలు మంజూరవుతున్నాయి. వివరాలు నమోదు చేయగానే నిమిషాల్లోనే రుణం మంజూరై అకౌంట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. అయితే ఆన్లైన్లో...
Telangana: రైతు పొలం చదును చేస్తుండగా బయటపడింది చూసి.. ఒక్కసారిగా ఆశ్చర్యం..
తొలకరి ప్రారంభం అవ్వడంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. పొలాలను శుభ్రం చేసి సాగుకు సిద్దమవుతున్నారు. అయితే నారాయణ్ ఖేడ్లో ఓ మహిళా రైతు తన పొలాన్ని చదును చేస్తుండగా ఓ అద్భుతం వెలుగుచూసింది....
హైదరాబాద్ లో మళ్లీ కాల్పుల కలకలం.. ఎక్కడంటే?
హైదరాబాద్: సికింద్రాబాద్ లో పోలీసుల కాల్పుల ఘటన మరువకముందే నగరంలో మరో చోట కాల్పులు కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా వరుసగా దొంగతనాలు చేస్తూ చెలరేగిపోతున్న చైన్ స్నాచర్ పై సైదాబాద్ పోలీసులు...
ప్రియుడి కోసం భర్తను అతి దారుణంగా..
ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఖలీల్ తనకు భార్య ఉన్నప్పటికీ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికి ఇది వరకే పెళ్లి జరిగినా ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. పదేళ్లలోనే...
యువకుడిపై దాడి కేసులో నిర్లక్ష్యం..
నాగోలు: దళిత యువకుడిపై దాడి కేసులో పోలీసులు స్పందించలేదు. బాధితుడు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం ఠాణాను ఆశ్రయించినా నిర్లక్ష్యం వహించిన నాగోలు ఇన్స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్...
గురి తప్పింది..! బైక్ టైర్ ని కాల్చబోతే స్నాచర్ కాలిలోకి తూటా
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని సిటీలైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు.. పారిపోతున్న స్నాచర్ల బైక్ టైర్ను కాల్చాలని ప్రయత్నంచినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ప్రకటించారు. ఆ తూటా...
అధిక లాభాలు ఆశ .. గోల్డ్ ట్రేడింగ్లో మోసపోయిన 500మంది బాధితులు
హైదరాబాద్ : హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పేరిట సుమారు 500 మంది మోసపోయినట్లు తెలుస్తోంది. హబ్సిగూడా కేంద్రంగా నిందితుడు రాజేష్ ప్రహణేశ్వరి ట్రేడర్స్ పేరుతో కార్యకాలాపాల్ని...
వేధించినందుకే.. కిరాతకంగా హతమార్చారు!
. సాయికిరణ్ హత్య కేసులో నలుగురి అరెస్టు • ఫోన్ చేసి, పిలిపించి, చంపేశారు.. • వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకటరమణ కరీంనగర్: వేధించినందుకే కరీంనగర్ జిల్లా మానకొండూర్కు చెందిన అనంతోజు సాయికిరణ్(29)ను ఆసిఫాబాద్...
తెల్లవారితే పెళ్లి చూపులు.. అంతలోనే మృత్యు ఒడికి
• జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం • టిప్పర్ ఢీకొని యువకుడి మృతి బంజారాహిల్స్: మరుసటి రోజే ఆ యువకుడికి పెళ్లి చూపులు.. ఉదయంలోగా ఇంటికి వెళ్లేందుకు బైక్పై బయలుదేరాడు. అతివేగంతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో...