ఢిల్లీ: నీట్ పరీక్షా ప్రతాల లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇక, పేపర్ లీక్ ఘటనలో జార్ఖండ్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే, నీట్ పేపర్లు లీక్ కావడానికి బీహారు చెందిన సంజీవ్...
మేడ్చల్, : నగరంలో ఘోరం జరిగింది. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాచిగూడకు చెందిన మైనర్కు సదరు యువకులు గంజాయి...
ముక్కలుగా నరికి… సంచుల్లో తరలించి ఇంట్లో నిద్రిస్తున్న ఓ యువకుడిని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి.. ఆపై శరీరాన్ని ముక్కలు చేసి రెండు సంచుల్లో నింపి.. ఎవరికీ అనుమానం రాకుండా ద్విచక్ర వాహనంలో తరలించి...
కరీంనగర్: పరీక్షల్లో ఫెయిలాకావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. టౌన్ సీఐ వరంగంటి రవి తెలిపిన వివరాలు.. మండలంలోని గండ్రపల్లి గ్రామానికి చెందిన శ్యామల వైష్ణవి(17) ఇంటర్...
సమాజంలో మానవతా విలువలు కనుమరుగవుతున్నాయి. వావివరుసలు మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఓ మహిళ వరుసకు మరిది అయిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరకు ఏం జరిగిందంటే? ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు...
బనశంకరి: మంగళూరులో మెడిసిన్ పీజీ చదువుతున్న వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన వైద్య విద్యార్థిని వైద్యుల నిర్లక్ష్యంతోనే డెంగీ జ్వరంతో మృతిచెందిందని కుటుంబీకులు ఆరోపింయచారు. ఎర్రగుంట్ల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పి.మాధురి, వెంకటరమణారెడ్డి...
ఉమ్మడి నెల్లూరు జిల్లా రామలింగాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన...
ఈ మధ్య కాలంలో ఆన్లైన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకోవడం అనేది పెరిగిపోయింది. యాప్లలో సులభంగా రుణాలు మంజూరవుతున్నాయి. వివరాలు నమోదు చేయగానే నిమిషాల్లోనే రుణం మంజూరై అకౌంట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. అయితే ఆన్లైన్లో...
తమకు గిట్టని వారికి ఏదైనా చెడు చేయాలనే అక్కసుతో క్షుద్రపూజలు చేయడం వారిపై మంత్రాల ప్రయోగం చేయడం లాంటి ఘటనలను గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటాం.. కొందరు గిట్టని వారి ఇళ్ల ముందు పూజలు చేసి.....