పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలోని ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ప్రస్తుత 2024 ఎన్నికల్లో పొత్తుల కీలక కావడంతో తర్జనభర్జనలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిల్లీ వేదికగా కొలిక్కి...
మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి నారద పుష్కరిణి తెప్పలపై శ్రీకాళహస్తీశ్వరుడు విహరిస్తూ భక్తులకు నయనానందం కల్పించారు. పట్టు వస్త్రాలు ,విశేష స్వర్ణాభరణాల మధ్య సర్వాంగ సుందరంగా ఉత్సవమూర్తులను వేర్వేరు తెప్పలపై ఉంచారు....
నిడదవోలు మండలం శెట్టిపేట లో ఐ.యఫ్.టి.యు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం యూనియన్ సెక్రటరీ రావి వరహాల స్వామి అధ్యక్షతన నిర్వహించడమైనది.సమావేశంలో వరహాల స్వామి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులంతా...
ఒంగోలు:: ఫాల్గుణ మాసం చతుర్దశి, పౌర్ణమి తిధులైన మార్చ్ 24, 25 తేదీలలో శ్రీ రాధా మాధవ కళ్యాణం సాంప్రదాయ భజన పద్ధతిలో స్థానిక దేవుని మాన్యం, ఎన్టీఆర్ పార్క్ వద్ద నిర్వహిస్తున్నట్లు శ్రీ...
ముద్రగడ ఎపిసోడ్కి ఎండ్ కార్డ్ పడింది. ఫుల్ క్లారిటీతో అధికార వైసీపీకి జై కొట్టారు ముద్రగడ. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. జనసైనికుడు అవుతాడనుకున్న ఆయన సడెన్గా వైసీపీ కండువా కప్పుకోవడానికి కారణాలేంటి…? ముద్రగడ...
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక నగరిగా పేరొందిన రాజమండ్రి.. ఘన చరిత్రకు ఆనవాలు. సాంస్కృతికంగానూ , రాజకీయంగానూ రాజమండ్రికి ఎంతో విశిష్ట చరిత్ర వుంది. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన దిగ్గజాలను ఈ నగరం అందించింది....
రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు వుంటే.. 24 చోట్ల రాజకీయం ఒక ఎత్తయితే, నరసాపురం పార్లమెంట్లో మరో ఎత్తు. సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వల్లే నరసాపురానికి అంతటి క్రేజ్ వచ్చిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి...
*” కంచికచర్ల మండలం : *బత్తినపాడు మరియు చెవిటికల్లు గ్రామాల ఎస్సీ కాలనీలలో* నందు శనివారం నాడు రాత్రి జిల్లా/నియోజకవర్గ/మండల/గ్రామ తెదేపా జనసేన ఎస్సీ సెల్ నేతలు, స్థానిక ప్రజానీకంతో *”మన పల్లెకు మన...
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ: కాపు రిజర్వేషన్ల పోరాట సమితి నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ నెల 14వ తేదీన యువజన శ్రామిక రైతు...
నిడదవోలు నియోజకవర్గం….ఈరోజు కానూరులో శ్రీనివాస నాయుడు గారు నిర్వహించే దళితుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి. హాజరవుతున్న సోదరులకు కొన్ని ప్రశ్నలు… కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేసి...