Category : Andhra Pradesh
దేవాలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులుగా బ్రాహ్మణుల నియామకంపై వడ్డాది హర్షం!
విశాఖపట్నం…రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల పాలకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికీ సభ్యులుగా అవకాశం కల్పించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం పొందడం...
CID Attacks: డిస్టిలరీల్లో సీఐడీ దాడులు.. బయటపడుతున్న లిక్కర్ లీలలు..?
రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు...
సాఫ్ట్వేర్ ఉద్యోగం మన దగ్గరే.. లక్షల్లో జీతం.. అంటూ పోస్టింగ్ ఇచ్చారు.. కట్ చేస్తే, రాత్రికి రాత్రే..
గుంటూరులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.. కోట్లు కొల్లగొట్టి సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డ్ తిప్పేసింది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో...
Andhra Pradesh: గడ్డం, మీసాలు పెంచొద్దు.. షూ అస్సలు వేసుకోవద్దు.. కాలేజీలో ర్యాగింగ్ కలకలం
కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. కొత్తగా వచ్చిన MBBS ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ను సీనియర్స్ ర్యాగింగ్ చేసినట్లు...
Tirumala: తిరుమలలో కేటుగాడు.. ఏకంగా సీఎం లేఖలతోనే దందా మొదలుపెట్టాడు.. కట్ చేస్తే..
తిరుమలలో VIP బ్రేక్ దర్శనం టికెట్ల అక్రమ విక్రయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పుదుచ్చేరి సీఎం లేఖను ఉపయోగించి నకిలీ...
రౌడీషిటర్ దాడిలో గాయపడిన యువతి మృతి.. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్..
గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. బ్రెయిన్డెడ్ బాధితురాలు సహానా. ఈ కేసులో నిందితుడు నవీన్ను పోలీసులు ఇప్పటికే...
Crime News అప్పు ఇచ్చి వసూలు కోసం కిడ్నాప్.. ఎంపీటీసీ సభ్యుడి మృతి
చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలోని నరసింహాపురం ఎంపీటీసీ సభ్యుడు జగన్నాథరాజు కిడ్నాపర్ల చెరలో గుండెపోటుతో మృతి చెందారు పాలసముద్రం: చిత్తూరు...
Guntur: ప్రియుడి దాడి.. బ్రెయిన్ డెడ్ అయిన యువతి మృతి
ప్రియుడి దాడిలో గాయపడి బ్రెయిన్డెడ్ అయిన యువతి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. గుంటూరు:...
AP CID: రాష్ట్రంలోని లిక్కర్ డిస్టిలరీస్పై దండెత్తిన సీఐడీ.. యాక్షన్లో 20 టీమ్స్
ఏపీలో సీఐడీ మాంచి దూకుడు మీదుంది. లెక్కల్లోకి రాకుండా అధిక మద్యం ఉత్పత్తి చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో...
AP News: మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం.. పలాసలో..
పలాస జిల్లాలో మద్యం మత్తులో ఇద్దరు మైనర్ బాలికలపై ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ముగ్గురు బాలికలను...
