Category : Andhra Pradesh
వైద్యుల నిర్లక్ష్యంతోనే మెడికో మృతి
బనశంకరి: మంగళూరులో మెడిసిన్ పీజీ చదువుతున్న వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన వైద్య విద్యార్థిని వైద్యుల నిర్లక్ష్యంతోనే డెంగీ జ్వరంతో మృతిచెందిందని కుటుంబీకులు ఆరోపింయచారు. ఎర్రగుంట్ల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పి.మాధురి, వెంకటరమణారెడ్డి...
Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి ఏం చేశారంటే..?
ఉమ్మడి నెల్లూరు జిల్లా రామలింగాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన...
Ramapuram Beach: ప్రతి వీకెండ్ ప్రాణాల్ని మింగేస్తున్న రామాపురం బీచ్.. ఇక్కడే ఎందుకు ఇలా
వీకెండ్, సరదాగా బీచ్కి వెళ్దాం అనుకునే వారికి ఇది షేకింగ్ న్యూస్. మీ వీకెండ్ ప్లాన్స్ మార్చుకోండి. లేదా.. బీచ్లో ఎలా వ్యవహరించాలో నేర్చుకోండి. బీచ్లో నీళ్లున్నాయి.. అలలను చూసి ముచ్చటపడి ముందుకెళ్తామంటే సముద్రంతో...
Ex MLA Adeep Raj: నేను ఆత్మహత్యాయత్నం చేయలేదు బాబో అంటున్న ఆ తాజా మాజీ ఎమ్మెల్యే ఎవరు?
తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టు వచ్చిన వార్తలను ఖండించారు వైఎస్ఆర్సీపీ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదీప్ రాజ్. నిన్న రాత్రి డిన్నర్ తర్వాత ఫుడ్ పోయిజన్ అయ్యి ఇబ్బందిగా ఉంటే ఈ తెల్లవారుజామున హాస్పిటల్ లో...
NTR District: ఆ ఊర్లో 9వ తరగతి అమ్మాయి.. ఈ ఊర్లో 9వ తరగతి అమ్మాయి మిస్సింగ్.. కట్ చేస్తే..
మీ పిల్లలు స్కూల్లో చదువుతున్నారా..? హాస్టల్స్లో ఉంచుతున్నారా..? అయితే వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు అబ్జర్స్ చేయండి. ట్రాక్ తప్పే ప్రమాదముంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు… తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఏం...
విమాననగర్లో వింత వింత శబ్దాలు.. అర్థరాత్రి రోడ్లపైకి జనం.. జరిగిందిదే..
అది విశాఖలోని నడిబొడ్డున ఉన్న ప్రాంతం. విమానాశ్రయానికి అతి సమీపంలోనే ఉంది. పేరు కూడా విమాన నగర్. ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ ఇంటి నుంచి అర్ధరాత్రి పూట...
ప్రాణం తీసిన నాటువైద్యం
పెదబయలులో ఇద్దరు మృతి ఆలస్యంగా వెలుగులోకి.. అల్లూరి జిల్లా: నాటు వైద్యం ఇద్దరి ప్రాణాలను తీసింది. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన...
తేజస్వి మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. డిప్యూటీ సీఎం పవన్ కీలక ఆదేశాలు..
విద్యార్ధిని తేజస్వి మిస్సింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కేసులో వేగం పెంచారు. తేజస్విని ఆచూకీ కోసం కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ స్పెషల్...
Chirala: కర్రీ పాయింట్ నడిపే యువకుడి దారుణ హత్య
బాపట్ల జిల్లా చీరాలలో దారుణం చోటుచేసుకుంది. కర్రీ పాయింట్ నడిపే యువకుడు కంచర్ల సంతోష్ (33) హత్యకు గురయ్యాడు. చీరాల: బాపట్ల జిల్లా చీరాలలో దారుణం చోటుచేసుకుంది. కర్రీ పాయింట్ నడిపే యువకుడు కంచర్ల...
CRPF జవాన్ దారుణం.. ఆ కారణంతో పెళ్లైన మూడు నెలలకే..
పెళ్లైన మూడు నెలలకే దారుణం చోటుచేసుకుంది. సీఆర్పీఎఫ్ జవాన్ ఆ కారణంతో భార్యపై దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే? ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య తలెత్తే...