వాగులు ఉప్పొంగి ప్రవాహహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహాముత్తారం మండలంలో వాగులు ప్రమాదకరంగా మారాయి. వరదలో బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. ములుగుపల్లి – అంకుశపూర్ గ్రామాల మధ్యలో కల్వర్టు పై నుండి ప్రవహిస్తున్న వరద ప్రవాహంలో ఒక యువకుడు బైక్ సహా కొట్టుకుపోయాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు చెరువులు మత్తడి దూకుతున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవాహహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహాముత్తారం మండలంలో వాగులు ప్రమాదకరంగా మారాయి. వరదలో బైక్ తో సహా కొట్టుకుపోయిన యువకుడు అదృష్టవశాత్తు బయటపడ్డాడు. ములుగుపల్లి – అంకుశపూర్ గ్రామాల మధ్యలో కల్వర్టు పై నుండి ప్రవహిస్తున్న వరద ప్రవాహంలో ఒక యువకుడు బైక్ సహా కొట్టుకుపోయాడు. వాగు దాటుతూ ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. అతనికి ఈత రావడంతో బతికి బయటపడ్డాడు.
Also read
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!
- చనిపోయిన తండ్రిని మరిచిపోలేక.. ఆయన కోసం..