మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది.
యనమలకుదురు: మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా యనమలకుదురులో చోటుచేసుకుంది. మామిడాకుల కోసం అర్జునరావు అనే వ్యక్తి బంధువుల ఇంటికి వెళ్లాడు. అడగకుండా మామిడాకులు కోశాడని అతడితో ఆ ఇంటి యజమాని గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి అర్జునరావుపై యజమాని నాంచారయ్య కత్తితో దాడి చేశాడు. దీంతో అతడిని పడమటలోని ఆస్పత్రికి తరలించారు.
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





