మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది.
యనమలకుదురు: మామిడాకుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ చివరికి కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా యనమలకుదురులో చోటుచేసుకుంది. మామిడాకుల కోసం అర్జునరావు అనే వ్యక్తి బంధువుల ఇంటికి వెళ్లాడు. అడగకుండా మామిడాకులు కోశాడని అతడితో ఆ ఇంటి యజమాని గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి అర్జునరావుపై యజమాని నాంచారయ్య కత్తితో దాడి చేశాడు. దీంతో అతడిని పడమటలోని ఆస్పత్రికి తరలించారు.
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..