బ్రేకింగ్:
కృష్ణా,
అవనిగడ్డ..
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీకి మరో షాక్..
వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ జడ్పీటీసీ కన్నా నాగరాజు..
వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ గా చేస్తున్న కన్నా నాగరాజు భార్య జ్యోతి..
మచిలీపట్నంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు వద్ద టీడీపీ కండువా కప్పుకున్న కన్నా నాగరాజు..
కొద్ది రోజుల క్రితమే తెలుగుదేశంలో చేరిన దివంగత గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ సైకం అర్జునరావు కుటుంబం..
కన్నా, సైకం కుటుంబాలు రెండూ తమ వర్గీయులతో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడంతో నైరాశ్యంలో వైసీపీ నేతలు..
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025